ఇంద్రియాలని జయించకుండా భోగమే ప్రధానమని తలచినవాడికి సైతం సంపదలు విరివిరిగా సమకూరినా, అవి అతి వర్షాల వల్ల నదుల్లో చేరిన నీటిలా ఎవరికీ ఉపయోగపడకుండా పోతాయి. ఇంకా ఎక్కువైతే గట్లు తెగి, జలప్రళయం సృష్టించినట్లే, నిగ్రహం లేకుండా ప్రవర్తించేవారికి కలిగే ఫలితాలు, పండే సంపదలు సైతం వినాశానికే దారితీస్తాయి.
No comments:
Post a Comment
.